అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ప్రస్తుతం తాసీశీల్ధార్ గా పనిచేస్తున్న చిట్టి బోయిన నరసింహులు ను విధుల నుంచి తొలగించినట్టు సి.సి.యల్ ఉత్తర్వులు జారీచేశారు.గత జనరల్ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఇంచార్జీ ఉన్న సమయంలో భూములు అన్యాక్రాంతం జరిగిన ఘటనలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు ఆన్లైన్ చేసిన ఘటనలో ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
కాగా చిట్టి బోయిన నరసింహులు విధుల నుంచి తొలగింపు ను ఆర్డీవో కోదండ రామిరెడ్డి ధ్రువీకరించారు.కాగా కడప జిల్లా సిద్దవటం మండలంలో తయాశీల్ధార్ రామ కుమారి అవినీతి ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసు కున్నారు.కాగా వీరపు నాయని పల్లె మండల తాసిశీల్ధార్ ఈశ్వరయ్య ను సి.సి.యల్. ఏ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు.దీనితో అవినీతి తాసీశీల్ధార్ ల గుండెల్లో గుబులు బయలు దేరింది.