33.2 C
Hyderabad
May 3, 2024 23: 12 PM
Slider కడప

పుల్లంపేట తాసిశీల్ధార్ విధుల నుంచి తొలగింపు….

#pullampet

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ప్రస్తుతం తాసీశీల్ధార్ గా పనిచేస్తున్న చిట్టి బోయిన నరసింహులు ను విధుల నుంచి తొలగించినట్టు సి.సి.యల్ ఉత్తర్వులు జారీచేశారు.గత జనరల్ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఇంచార్జీ ఉన్న సమయంలో భూములు అన్యాక్రాంతం జరిగిన ఘటనలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు ఆన్లైన్ చేసిన ఘటనలో ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

కాగా చిట్టి బోయిన నరసింహులు విధుల నుంచి తొలగింపు ను ఆర్డీవో కోదండ రామిరెడ్డి ధ్రువీకరించారు.కాగా కడప జిల్లా సిద్దవటం మండలంలో తయాశీల్ధార్ రామ కుమారి అవినీతి ఫిర్యాదులపై  ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసు కున్నారు.కాగా వీరపు నాయని పల్లె మండల తాసిశీల్ధార్ ఈశ్వరయ్య ను సి.సి.యల్. ఏ నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు.దీనితో అవినీతి తాసీశీల్ధార్ ల గుండెల్లో గుబులు బయలు దేరింది.

Related posts

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

Satyam NEWS

25 న విజయనగరం జెడ్‌పి ఛైర్మ‌న్ ఎన్నిక‌… ఏర్పాట్లు ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

Satyam NEWS

ఉత్తరాంధ్ర మహిళల కబడ్డీ పోటీలు.. ఉత్సవాల నేపథ్యంలో…

Satyam NEWS

Leave a Comment