ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని నేడు సందర్శించుకున్నారు.
రాఘవేంద్రరావు కు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు సాదరంగా ఆహ్వానం పలికారు.
అనంతరం ఆయన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.