29.7 C
Hyderabad
May 14, 2024 02: 43 AM
Slider ముఖ్యంశాలు

రషీద్ ఎన్ కౌంటర్

#rashid

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని ఉత్తర ప్రదేశ్  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్, అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో రైనా అత్తామామ మృతి చెందారు. అప్పటినుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై రూ.50వేల రికార్డ్ ప్రకటించారు. ఇవాళ ముజఫర్ నగర్లో రషీద్ ను ఎన్ కౌంటర్ చేశారు.

Related posts

తొలి తెలుగు పాన్‌ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’ ఫస్ట్ లుక్

Satyam NEWS

పేకాట రాయుళ్లు అరెస్టు

Satyam NEWS

రైతులను దగా చేసే మద్ధతు ధరలు

Bhavani

Leave a Comment