మునుగోడు అసెంబ్లి నియ్గకవర్గ రిటర్నింగ్ అధిరాకరి గా మిర్యాలగూడెం ఆర్డీవో రోహిత్ సింగ్ ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పనిచేసిన జగన్నాధరావును తొలగిస్తూ వుత్తర్వులు జారీ చేసింది. రోహిత్ వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా రోడ్ రోలర్ గుర్తును కేటాయించి తొలగించటం వివాదానికి దారి తీసింది. కాగా దీనిపై రాజకీక పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .