37.2 C
Hyderabad
May 6, 2024 11: 39 AM
Slider ముఖ్యంశాలు

మునుగోడు ఆర్వో గా రోహిత్ సింగ్

#rohitsingh

మునుగోడు అసెంబ్లి నియ్గకవర్గ రిటర్నింగ్ అధిరాకరి గా మిర్యాలగూడెం ఆర్డీవో రోహిత్ సింగ్ ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పనిచేసిన జగన్నాధరావును తొలగిస్తూ వుత్తర్వులు జారీ చేసింది. రోహిత్ వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా రోడ్ రోలర్ గుర్తును కేటాయించి తొలగించటం వివాదానికి దారి తీసింది. కాగా దీనిపై రాజకీక పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .

Related posts

ఆదాయ‌పు ప‌న్ను విభాగం విజిలెన్స్ వారోత్సవాలు

Satyam NEWS

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

మహిళా సాధికారత ధ్యేయంగా అంబేద్కర్ ఆలోచనా విధానం

Satyam NEWS

Leave a Comment