29.7 C
Hyderabad
May 4, 2024 05: 37 AM
Slider కృష్ణ

విజయవాడలో శ్రీ సంతోషి మాత అమ్మవారి విగ్రహం చోరీ

#srisantoshimatatemple

విజయవాడలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి విగ్రహం చోరీ అయింది. ఇక్కడి పాయకాపురంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయం పునః నిర్మాణం దశలో ఉన్నది. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం ఉండేది. అయితే అకస్మాత్తుగా ఆ విగ్రహం అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ ఉత్సవమూర్తి విగ్రహం బరువు సుమారు 18 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నది. అదే విధంగా సీసీ పూటేజీ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మోయిజూద్దీన్

Sub Editor

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “స్పార్క్ 1.O” సెన్సార్ పూర్తి

Satyam NEWS

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment