ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి అయిన రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. జిల్లాకు వస్తున్నారు. మంత్రి విజయవాడ నుంచి ఈ మధ్యహ్నం బయలుదేరి రాత్రి 8 గంటలకు విజయనగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10-30 గంటలకు చీపురుపల్లి చేరుకొని గృహ సారధుల పాల్గొంటారు. మధ్యాహ్నం 1-30 గంటలకు చీపురుపల్లి లో బయలుదేరి విజయనగరం చేరుకుంటారు.
previous post
next post