37.7 C
Hyderabad
May 4, 2024 11: 50 AM
Slider నెల్లూరు

సో శాడ్: తహసీల్దార్ ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం

sullurpet rdo

తమ భూమిపై వేరేవారికి పాస్ బుక్కులు మంజూరు చేసిన తహసీల్దార్ చర్యకు నిరసనగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఈ సంఘటన జరిగింది. వేనాటి బాబు రెడ్డికి మూడు ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. అదే విధంగా పిట్ల కుమార్ కు 80 సెంట్లు ఉంది.

అయితే ఈ భూములపై వేరే వారికి పేరుతో తహసీల్దార్ పాస్ బుక్ ఇచ్చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోవడంతో తనువు చాలించాలని ఇద్దరూ భావించారు. వేనాటి బాబు రెడ్డి కిరోసిన్ బాటిల్ తీసుకుని అక్కడకు వచ్చాడు. ఆర్డీఓ సరోజిని ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Related posts

మనిషికి రెండు వైపులా

Satyam NEWS

రికార్డు స్థాయిలో ఎన్.టి.ఆర్ స్మారక నాణెం అమ్మకాలు

Satyam NEWS

Over|The|Counter Cbd Oil Lincoln Ne Hemp Cbd Vs Thc Cbd Reddit Does Cbd Hemp Oil Thin Your Blood

Bhavani

Leave a Comment