31.2 C
Hyderabad
February 14, 2025 21: 01 PM
Slider నెల్లూరు

సో శాడ్: తహసీల్దార్ ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం

sullurpet rdo

తమ భూమిపై వేరేవారికి పాస్ బుక్కులు మంజూరు చేసిన తహసీల్దార్ చర్యకు నిరసనగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఈ సంఘటన జరిగింది. వేనాటి బాబు రెడ్డికి మూడు ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. అదే విధంగా పిట్ల కుమార్ కు 80 సెంట్లు ఉంది.

అయితే ఈ భూములపై వేరే వారికి పేరుతో తహసీల్దార్ పాస్ బుక్ ఇచ్చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోవడంతో తనువు చాలించాలని ఇద్దరూ భావించారు. వేనాటి బాబు రెడ్డి కిరోసిన్ బాటిల్ తీసుకుని అక్కడకు వచ్చాడు. ఆర్డీఓ సరోజిని ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Related posts

వాహనాల రద్దీ లో ఉండిపోయిన సీఐ వెహికిల్…!

Satyam NEWS

బీజేపీ హత్యాకాండ: 8 మంది రైతులను హత్య చేసిన కేంద్రం…!

Satyam NEWS

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment