బిచ్కుంద మండలంలోని బండరేoజల్ గ్రామంలో గతంలో నిర్మించుకున్న మరుగుదొడ్ల వివరాలను ప్రత్యేక తనిఖీ బృందాలు గ్రామంలో విచారణ చేపట్టాయి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎవరెవరు మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టారు? ఎవరు చేపట్టలేదు? అనే విషయాలను సేకరిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అనిత రాజు రవి క్షేత్ర సహాయకులు సాయిలు కారోబారి తిరుపతి గ్రామ సర్పంచ్ గడ్డం బాలరాజు ఉన్నారు.
previous post