మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్..
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యమ్థాంగ్ హౌకిప్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు....