ఏజెన్సీలో విజయవంతంగా నడుస్తున్న ఆదివాసీల బంద్
గిరిజన వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు ఆంధ్రా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో బంద్ జరుగుతున్నది. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని ఆదివాసీలు డిమాండ్...