మనీ లాండరింగ్ చట్టం కింద నోటీసులు అందుకున్న బాలివుడ్ నటి ఐశ్వర్యారాయ్ నేడు ఎన్ ఫొర్సుమెంట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 2016లో సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ 11.5 మిలియన్ల రహస్య డాక్యుమెంట్లను...
బాలివుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆమె కుమార్తె ఆరాధ్య లను నేడు నానావతి ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారు. ఐశ్వర్యారాయ్, ఆరాధ్య లకు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరూ ఇంట్లోనే...