27.7 C
Hyderabad
May 7, 2024 08: 15 AM
Slider సినిమా

నానావతి ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య, ఆరాధ్య

#Aishwerya Rai Bachan

బాలివుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆమె కుమార్తె ఆరాధ్య లను నేడు నానావతి ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారు. ఐశ్వర్యారాయ్, ఆరాధ్య లకు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే నేడు వారిని నానావతి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.

ఇప్పటికే నానావతి ఆసుపత్రిలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నలుగురికి కరోనా చికిత్స జరుగుతున్నది. అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కు కరోనా నెగెటీవ్ వచ్చింది.

Related posts

జోడో యాత్రలో భట్టి

Murali Krishna

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు తరలిన ఉప్పల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు

Satyam NEWS

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

Satyam NEWS

Leave a Comment