ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం...