27 రకాల దళిత సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తివేసారో చెప్పగలరా?
మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలపై చర్చించగలరా? అని అమరావతి బహుజన జెఎసి ప్రశ్నించింది....