బందరు పోర్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు శ్రీకారం
బందరు పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూప కల్పనకు బీజం పడింది. రూ.5 వేల కోట్లలోపు వ్యయంతో నిర్వహించడానికి వీలుగా డీపిఆర్ను రూపొందించే బాధ్యతను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీద మచిలీపట్నం...