నరసరావుపేటలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో నేడు శనగల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ -క్రాప్ విధానం లో...