శంషాబాద్ to రాజోలు బస్సులో కారం చల్లి దోపిడీ ప్రయత్నం..
శంషాబాద్ నుండి గల్ఫ్ ప్రయాణికులతో కొనసీమ జిల్లాకు వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు బస్సులో ఆదివారం అర్ధరాత్రి దోపిడీయత్నం జరిగింది. పాలకొల్లు సమీపంలో ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ, ఇతర ప్రయాణికులు అందరి...