ఒక్కో నియోజకవర్గంలో రూ.50-100 కోట్ల వ్యయం: ఇప్పటికే కీలక నేతలఇళ్లకు చేరిన నగదు! రాజధానిలో ఓటుకు నోటు పంపిణీ షురూ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మండలం...