డబ్బుకోసం పిల్లలను అమ్మేస్తున్నారు
మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం వెలుగులోకి వచ్చింది. 51 నెలల్లో ఐదుగురికి జన్మనిచ్చిన దంపతులు, కన్న శిశువులనే అమ్మారు. ఎనిమిది నెలల చిన్నారి అపహరణ కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా నమ్మలేని నిజం...