చింతామణి నాటకాన్ని విజయవంతంగా అడ్డుకున్న ఆర్యవైశ్యులు
ఏలూరు జిల్లాలో జరుగుతున్న జాతర ఉత్సవాలలో చింతామణి నాటకం ప్రదర్శించకుండా పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం చర్యలు తీసుకున్నది. గాలాయ గూడెం, రాట్నాల కుంట ఉత్సవాల్లో చింతామణి నాటకం ప్రదర్శించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేసుకున్నారు....