టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు. గుత్తా మీడియాతో మాట్లాడుతూ బషీర్బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్ అనడం అవగాహన...
కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నిర్ణయం అనుగుణంగా అందరం కలిసి పని చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలవరం, అమరావతిని కట్టేది కాంగ్రెస్...