విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్ర్య వేడుకలు…!
సంక్షేమం బదులు సంక్షోభం అంటూ డిప్యూటీ సీఎం ప్రసంగం…!….విజయనగరం పోలీసు పరేడ్ మైదానంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు....