పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం ..10 మంది మరణం
పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించారు.. వందలాది మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అనేక ప్రాంతాలలో హింసాత్మక సంఘటలను చోటు చేసుకున్నాయి…కాగా,...