ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి అధికారులు
లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో...