Slider ఆంధ్రప్రదేశ్స్కూళ్లు రీ ఓపెన్పై సీఎం పునరాలోచించాలి..Sub EditorNovember 5, 2020November 5, 2020 by Sub EditorNovember 5, 2020November 5, 20200333కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే...