డబుల్ బెడ్రూమ్ ఇళ్లును వెంటనే పేదలకు పంచాలి
ఎన్నికలు వచ్చిన ప్రతి సారి హామీలే తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమౌతోందని, నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంచాలని సిపీఎం కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్ అన్నారు. అర్హులైన...