పది సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం చేసిన ఒక మృగానికి ఉత్తరప్రదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. గత ఏడాది డిసెంబర్ లో ఫిరోజాబాద్ లోని జస్రానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో...
రోజూవారీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే ఇద్దరు పిల్లల తల్లి సమత ను అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేసిన ముగ్గురికి న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. గత నవంబర్ 24న కొమురం...