ఎన్కౌంటర్:ఢిల్లీలో ఇద్దరు నేరస్థులు కాల్చివేత
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇవాళ ఉదయం ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను ఎన్కౌంటర్ చేసి చంపారు. ఈ ఎన్కౌంటర్లో రాజా ఖురేషీ, రాజా బహుదూర్ మృతిచెందినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అధికారులు...