38.2 C
Hyderabad
May 2, 2024 19: 12 PM
Slider జాతీయం

ఎన్‌కౌంట‌ర్‌:ఢిల్లీ‌లో ఇద్దరు నేరస్థులు కాల్చివేత

delhi police encountered two wanted criminals

దేశ రాజధాని ఢిల్లీ‌లో పోలీసులు ఇవాళ ఉదయం ఇద్ద‌రు మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్స్‌ను ఎన్‌కౌంటర్‌ చేసి చంపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో రాజా ఖురేషీ, రాజా బ‌హుదూర్‌ మృతిచెందిన‌ట్లు ఢిల్లీ స్పె‌ష‌ల్ సెల్ పోలీసు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో నేరస్థులు ఇద్దరు పోలీసులను కాల్చినప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నందున వారికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే ఈ ఘటన ఓఖ్లా మండి ప్రాంతంలో చోటు చేసుకుంది.

Related posts

రైతులకు ఉచితంగా బయో గ్యాస్ ప్లాంట్ల నిర్మాణం

Satyam NEWS

డేలైట్ హార్వెస్టింగ్ టెక్నాలజీలో మొట్టమొదటి స్టార్టరప్ కు ప్రోత్సాహం

Satyam NEWS

శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆకస్మిక బదిలీ..!

Bhavani

Leave a Comment