టీడీపీ నేత పై కాల్పులకు జిల్లా ఎస్ పిదే బాధ్యత
పల్నాడును ప్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా వైసిపి ప్రభుత్వం మారుస్తున్నదని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఇంట్లో నిద్రపోతున్న టిడిపి నాయకుడు బాల కోటి రెడ్డిని బయటకు లాగి కాల్పులు జరిపిన...