హై హాండెడ్ నెస్: దివీస్ కంపెనీ దౌర్జన్యం పై మంత్రికి ఫిర్యాదు
చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం లో ని దివీస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నదని రైతులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దివీస్ కంపెనీకి...