అన్ని మతాలను గౌరవించేది రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చిహ్నం Dr. Br అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో వైభవోపేతంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దేవాలయం, మసీద్, చర్చి లు ప్రారంభించరు. కార్యక్రమంలో...