శ్రీకాకుళం దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలి
శ్రీకాకుళం దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలని కోరుతూ అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఏఐమ్) జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్ మీడియా మోనిటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు వినతిపత్రం...