ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద కన్నమూత
ద్వారకా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద ఈరోజు కన్నుమూశారు. స్వామి స్వరూపానంద వయస్సు 99 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్లో ఆయన తుది శ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద చిన్నతనంలోనే ఇల్లు వదిలి కాశీకి...