నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ తో ‘‘రాజగురువు’’గా పూజలు అందుకున్న విశాఖ శారదాపీఠం స్వామీజీ తాజాగా జగన్ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేశారు. ‘‘ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు’’ అంటూ...
దుర్మార్గమైన విదేశీ అన్యమతం గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతోందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. మత మార్పిడులను అడ్డుకోవడానికే డిసెంబరు 25 క్రిస్మస్ రోజున గిరిజనులకు...
కాలధర్మం చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వారసుల పేర్లను సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు. ఇంత కాలం జ్యోతిష్ పీఠం బద్రీనాథ్, శారదా పీఠం ద్వారక రెంటింటికి స్వామి స్వరూపానంద సరస్వతి మఠాధిపతిగా ఉండే...
ద్వారకా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద ఈరోజు కన్నుమూశారు. స్వామి స్వరూపానంద వయస్సు 99 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్లో ఆయన తుది శ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద చిన్నతనంలోనే ఇల్లు వదిలి కాశీకి...