హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
శ్రీకాకుళం స్థానిక ఏడురోడ్ల కూడలిలో మణిపూర్ ఘటనలపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుత రాలి ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే శాంతియుత ప్రమాణం చేయించి ర్యాలీని ఏడురోడ్ల...