మద్యం సరఫరా అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడి
పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అడ్డువచ్చిన ఎక్సైజ్ పోలీసులపైనే దాడి చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం లో కొద్ది సేపటి కిందట ఈ సంఘటన జరిగింది....