దిశ కు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
శంషాబాద్ దగ్గర అత్యాచారానికి గురైన దిశ కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది....