మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ దగ్గర...
భద్రాద్రి జిల్లా బూర్గంపాడ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై నుంచి టాటాఏస్ వాహనం కిన్నెరసాని వాగులో పడిన ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టాటాఏస్లో 20 మంది...