40.2 C
Hyderabad
April 28, 2024 16: 07 PM
Slider ముఖ్యంశాలు

భద్రాది జిల్లాలో ఘోర ప్రమాదం- నలుగురు చిన్నారుల మృతి

#Fatal accident

భద్రాద్రి జిల్లా బూర్గంపాడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై నుంచి టాటాఏస్‌ వాహనం కిన్నెరసాని వాగులో పడిన ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టాటాఏస్‌లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.

బాధితులు టి.నర్సాపురంలోని తిరుమలదేవిపేట వాసులుగా గుర్తించారు. భద్రాచలం దర్శనానికి వెళ్లివస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related posts

మారిపోయిన చైనా విదేశాంగ మంత్రి

Satyam NEWS

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చెయ్యండి

Satyam NEWS

ఎనదర్ స్టోరీ: ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ గ్రామంలో…

Satyam NEWS

Leave a Comment