పాక్ సీజేగా మహిళా జస్టిస్ అయేషా మాలిక్
పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలి మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక్ను ఆమోదించింది. లాహోర్...