30వేల మందికి పైగా గాంధీ చిత్ర వీక్షణ
జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 29373 మంది విద్యార్థినీ విద్యార్థులు, 1211 మంది ఉపాధ్యాయులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టర్ సూచనలు,...