డిజాస్టర్: విషవాయువుతో పసి పిల్లలు విలవిల
విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్లో భారీగా గ్యాస్ లీక్ అయిన సంఘటనలో అస్వస్థతకు గురైన పిల్లలను చూస్తూ గుండె తర్కుపోతున్నది. ఇప్పటికి మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం ఉంది. కాగా...