జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం హాస్యాస్పదం
ఐటీ రిటర్న్ లు ఉన్నాయనే సాకుతో పేదోళ్ల బియ్యం కార్డు పీకేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక విధానాన్ని నమ్మేదెవరో ఆయనే చెప్పాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో...