పల్లె ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టినపుడే దేశం అభివృద్ధి చెందినట్లే నని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన సోదరుడు, మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి తమ స్వగ్రామమైన...
తెలంగాణ శాసన మండలిలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందుగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పులా మాల వేసి...