కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఆరవ విడత హరితహారం ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ...
ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి, వాటిని కాపాడాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని యంపివో కందుల వీరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి ...
ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 25న ప్రారంభిస్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులను హరితహారం లక్ష్యాలను సాధించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పద్మావతి కోరారు. అనంతరం మండల...
కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను “హరిత హారం” కార్యక్రమంగా నిర్వహించారు. “వన సంరక్షణ…మన సంరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యన్ యస్ యస్ కార్యక్రమంలో...