ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎంపిడిఓ గా జోగు శ్రీనివాసరెడ్డి బాధ్యతలు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపిడిఓ గా జోగు శ్రీనివాసరెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎంపిడిఓ గా పనిచేసిన గంటా వరప్రసాద్ సెలవుపై వెళ్ళటంతో మేళ్ళచేరువు మండల పరషత్ కార్యాలయంలో...