భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటి శ్రియ
సీనియర్ నటి శ్రియ తన భర్తతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రియ భర్త ఆండ్రీ కొశ్చేవ్ కాషాయ బట్టలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని...