ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్తాన్లో నిర్వహించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు రమీజ్ రాజా సంతోషంగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ వల్ల రెండు దశాబ్దాల తర్వాత క్రికెట్ పోటీ దేశానికి తిరిగి...