సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం
ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగిపోయిన అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ అవసరమని, ఈ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని...